అయితే మరికొందరు అభిమానులు మాత్రం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లాంటి క్రికెటర్లు ఐదారుగురు కెప్టెన్ల సారథ్యంలో ఆడినప్పుడు విరాట్ కోహ్లీ, మరో ప్లేయర్ కెప్టెన్సీలో ఆడడంలో తప్పేంటని, అయితే విరాట్ కోహ్లీని ఈ విధంగా తప్పించడం మాత్రం కరెక్ట్ కాదని బీసీసీఐ ధోరణిని ట్రోల్ చేస్తున్నారు...