ఇంగ్లాండ్లో భారత జట్టు మూడు సార్లు టీ20 సిరీస్ గెలిచింది. 2017లో 2-1 తేడాతో గెలిచిన టీమిండియా, 2018లో 2-1 తేడాతో, 2021లో 3-2 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. అంతకుముందు ఇంగ్లాండ్లో 2014లో జరిగిన టీ20 సిరీస్, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఓడింది భారత జట్టు...