రోహిత్ శర్మను టీమిండియాకి పూర్తి స్థాయి కెప్టెన్గా ప్రకటించినా, అతని వైఖరి చూస్తుంటే పార్ట్ టైమ్ కెప్టెన్గానే కనిపిస్తున్నాడు. కెప్టెన్సీ తీసుకున్న తర్వాత ఈ ఏడాది రోహిత్ శర్మ ఆడింది శ్రీలంక, వెస్టిండీస్లతో సిరీస్లు మాత్రమే... ఇంగ్లాండ్తో టీ20, వన్డే సిరీస్ మొత్తం ఆడితే... మూడో సిరీస్ అవుతుంది...