ఈ పరాజయాలతో ఇద్దరు కెప్టెన్ల పాలసీని అమలు చేయాలని ఆలోచన చేస్తోంది పాక్ క్రికెట్ బోర్డు. వన్డే, టెస్టుల్లో షాన్ మసూద్కి కెప్టెన్సీ అప్పగించి, టీ20ల్లో బాబర్ ఆజమ్ని కొనసాగించాలని చూస్తోంది... భారత జట్టు కూడా ఇదే ఫార్ములాని అనుసరించాలని అంటున్నాడు పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్..