ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరగనున్న ఐదో టెస్టుకి అవాంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీమిండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ కెప్టెన్సీ నుంచి జో రూట్ తప్పుకోవడంతో భారత సారథిగా రోహిత్ శర్మ, ఇంగ్లాండ్ కెప్టెన్గా బెన్ స్టోక్స్... ఐదో టెస్టు ఆడాల్సి ఉంది...