ఐపీఎల్ 2023 సీజన్లో ఆకాశ్ మద్వాల్, కుమార్ కార్తికేయ, హృతీక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్ వంటి అంతర్జాతీయ అనుభవం లేని బౌలింగ్ యూనిట్తో రెండో క్వాలిఫైయర్ దాకా టీమ్ని తీసుకెళ్లిన రోహిత్ శర్మ... ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జడేజా వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సరిగ్గా వాడుకోలేకపోయాడు..