ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కి ఎంపిక చేసిన జట్టులో హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, దీపక్ చాహార్, మహ్మద్ షమీలకు చోటు కల్పించింది బీసీసీఐ. అయితే షమీ కరోనా బారిన పడడంతో మూడేళ్ల తర్వాత ఉమేశ్ యాదవ్ టీ20ల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు...