వన్డేల్లో 13 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న ప్లేయర్గా నిలిచాడు కోహ్లీ. విరాట్ 267 ఇన్నింగ్స్ల్లో వన్డేల్లో 13 వేల పరుగులు అందుకుంటే, సచిన్ టెండూల్కర్ 321, రికీ పాంటింగ్ 241, కుమార సంగర్కర 363, సనత్ జయసూర్య 416 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ అందుకున్నారు.