టాపార్డర్, మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. అయితే రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ కలిసి ఏడో వికెట్కి 116 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసిన జడేజా అవుటైన తర్వాతి ఓవర్లోనే ధోనీ రనౌట్ అయ్యాడు..