వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీ గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్గా నిలిచింది టీమిండియా. వరుస విజయాలతో సెమీ ఫైనల్ చేరిన భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో 18 పరుగుల తేడాతో ఓడింది. భారత జట్టు విజయానికి ఆఖరి 10 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన సమయంలో ధోనీ రనౌట్ కావడంతో మ్యాచ్ ఫలితం మారిపోయింది..