శిఖర్ ధావన్ సెంచరీ మిస్... రాహుల్ ద్రావిడ్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ...
First Published Mar 23, 2021, 4:40 PM ISTఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు 197 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98 పరుగులు చేసిన శిఖర్ ధావన్, బెన్ స్టోక్స్ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి, మోర్గాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.