అయితే ఈ గ్యాప్లో ఐర్లాండ్తో వన్డే, టీ20 సిరీస్ నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నా, దాని గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆ సిరీస్ కూడా లేకపోతే 24 మంది భారత క్రికెటర్లు, వారి ఫ్యామిలీలు ఇంగ్లాండ్లో షికార్లు చేస్తూ, షాపింగ్ చేస్తూ కాలం గడపాల్సిందే..
అయితే ఈ గ్యాప్లో ఐర్లాండ్తో వన్డే, టీ20 సిరీస్ నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నా, దాని గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆ సిరీస్ కూడా లేకపోతే 24 మంది భారత క్రికెటర్లు, వారి ఫ్యామిలీలు ఇంగ్లాండ్లో షికార్లు చేస్తూ, షాపింగ్ చేస్తూ కాలం గడపాల్సిందే..