చెన్నై నుంచి ముంబైకి ఆర్సీబీ... కూతురు వామికతో కలిసి విరుష్క జంట...
First Published Apr 20, 2021, 3:34 PM ISTఐపీఎల్ 2021 సీజన్లో మొదటి మూడు మ్యాచుల్లో విజయం సాధించిన ఏకైక జట్టుగా మంచి విజయోత్సాహంతో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మూడు మ్యాచులను ముగించుకున్న ఆర్సీబీ, తర్వాతి మ్యాచుల కోసం ముంబై బయలుదేరి వెళ్లింది...