ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా టీమిండియాలోకి వచ్చిన టీ నటరాజన్, ఆస్ట్రేలియా టూర్లో అద్భుతంగా రాణించి భారత జట్టుకి వన్డే, టీ20 సిరీస్లతో పాటు బ్రిస్బేన్ టెస్టులో విజయాన్ని అందించాడు. అయితే ఆ తర్వాత గాయాలతో టీమ్కి దూరమయ్యాడు.. నట్టూ, వరుణ్ చక్రవర్తిల కారణంగానే యంగ్ స్టర్స్కి అవకాశాలు ఇచ్చేందుకు టీమిండియాకి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..