రోహిత్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ అవుట్ అయినా ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ పోరాడి... టీమిండియా విజయాన్ని అందుకుంది. అయితే ఎన్ని సమస్యలు ఎదురైనా ఓటమిని ఒప్పుకోకుండా పట్టు వదలకుండా ప్రయత్నిస్తే... శిఖరమైనా తలవంచి తీరుతుంది. పాక్తో మ్యాచ్లో టీమిండియా, విరాట్ కోహ్లీ చూపించింది, నేటి తరానికి నేర్పించిన పాఠాలు ఇవే..