గతంలో 1889 లో దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య ఇలాగే జరిగింది. ఆ ఏడాదిలో దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో నలుగురు కెప్టెన్లు సారథ్యం వహించారు. మొదటి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ ఒవెన్ డనెల్ కాగా.. ఇంగ్లాండ్ కు అబ్రే స్మిత్ సారథిగా వ్యవహరించాడు. ఇక రెండో టెస్టుకు మాంటీ బౌడెన్ (ఇంగ్లాండ్), విలియమ్ మిల్టన్ (సౌతాఫ్రికా) కెప్లెన్లుగా ఉన్నారు.