మాహీ సతీమణి సాక్షి సింగ్, కూతురు జీవా సింగ్లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వారికి ప్రత్యేక ఖాతాలు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరూ నిత్యం తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటే, మాహీ మాత్రం మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు.