ఒక్క బంతి, రెండు బంతులు పడగానే... తొలి టెస్టులో రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం...
First Published Aug 5, 2021, 10:12 PM ISTఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు అంతరాయం కలిగించిన వరుణుడు, ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్లోనూ ప్రత్యక్షమయ్యాడు. మొదటి రోజు ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ సాగగా, రెండో రోజు పూర్తి ఆట సాధ్యం కాలేదు... 46.4 ఓవర్లలో 125/4 వద్ద ఉన్న సమయంలో ఆట సాధ్యం కాకపోవడంతో రెండో రోజు ఆటను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు.