వాళ్లిద్దరూ ఆడకపోతే అంతే! టీవీలు కట్టేస్తారు... విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలపై ఇంగ్లాండ్ క్రికెటర్...
First Published Oct 2, 2022, 3:13 PM ISTభారతీయులకు ఆవేశం, అభిమానం రెండూ ఎక్కువే. ఆవేశం వస్తే ఆగ్రహాంతో ఊగిపోయే జనాలు, అభిమానిస్తే మాత్రం హీరోయిన్లకు కూడా గుళ్లు కట్టేస్తారు. అలా విశేష జనాదరణ సంపాదించిన క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ముందుంటారు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్లో జనాలపై ప్రభావం చూపించారు కోహ్లీ, ధోనీ...