ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్న జై షా స్వయంగా భారత జట్టు, పాకిస్తాన్లో అడుగుపెట్టబోదని, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహిస్తామని చెప్పడంతో పాక్ క్రికెట్ బోర్డు షాక్ అయ్యింది... బీసీసీఐ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న జై షా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు చేసిన ఈ కామెంట్లు ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య వాతావరణంగా ఉద్రిక్తంగా మార్చేశాయి...