5. పృథ్వీ షా
అండర్ 19 ప్రపంచ కప్ 2018 గెలిచిన భారత జట్టుకు పృథ్వీ షా కెప్టెన్గా ఉన్నాడు, కానీ ఐపీఎల్ వేలం 2025లో అమ్ముడుపోలేదు. భారత సీనియర్ జట్టు తరఫున కూడా అతను అద్భుతమైన అనేక ఇన్నింగ్స్ లను ఆడాడు. అయితే, వరుస వివాదాలు, ఫిట్ నెట్ లేమితో జట్టుకు దూరం అయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ కు కూడా దూరం అయ్యాడు.