శత్రుదేశంగా భావించే పాకిస్తాన్ను భారత జట్టు చిత్తు చేయాలని ప్రతీ భారతీయుడు కసిగా కోరుకుంటాడు. టీమిండియాలోని ప్లేయర్ల పేరు తెలియనివాళ్లు కూడా, భారత జట్టు గెలుపుని కాంక్షిస్తూ స్టేటస్లు పెట్టేస్తారు... ఆ రోజు క్రికెట్ కేవలం ఓ ఆట మాత్రమే కాదు, చాలా మంది ఎమోషన్ కూడా...