ఐపీఎల్ 2021 సీజన్లో ఆసీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి ప్లేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఆయా దేశాల బోర్డులతో చర్చలు జరపడానికి సిద్ధమైంది భారత క్రికెట్ బోర్డు. ఎలాగైనా వారిని ఒప్పించి, ఐపీఎల్లో ఫారిన్ ప్లేయర్లను దింపాలని చూస్తోంది.
ఐపీఎల్ 2021 సీజన్లో ఆసీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి ప్లేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఆయా దేశాల బోర్డులతో చర్చలు జరపడానికి సిద్ధమైంది భారత క్రికెట్ బోర్డు. ఎలాగైనా వారిని ఒప్పించి, ఐపీఎల్లో ఫారిన్ ప్లేయర్లను దింపాలని చూస్తోంది.