ఫైనల్ మ్యాచ్ను మలుపు తిప్పింది ఆ సంఘటనే, ఆ తర్వాత... వీవీఎస్ లక్ష్మణ్...
First Published Jun 25, 2021, 12:08 PM ISTఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా, న్యూజిలాండ్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. రెండేళ్ల పాటు సాగిన సుదీర్ఘ టోర్నీలో టేబుల్ టాపర్గా ఉన్న భారత జట్టు, ఫైనల్లో మాత్రం ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది.