మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అధికారంలో ఉన్న సమయంలో భారత జట్టు (2007 టీ20, 2011 వన్డే వరల్డ్కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిందని, మోదీ అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా గెలవలేకపోయిందని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అధికారంలో ఉన్న సమయంలో భారత జట్టు (2007 టీ20, 2011 వన్డే వరల్డ్కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిందని, మోదీ అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా గెలవలేకపోయిందని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.