అయితే కీలక ఆటగాళ్లు లేకున్నా ముంబై జట్టు ఈసారి మెరుగైన ప్రదర్శనలతో టాప్-3లో ఒక జట్టుగా ఉంటుందని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా, రిచర్డ్సన్ లేకున్నా జోఫ్రా ఆర్చర్ , కామెరూన్ గ్రీన్ వంటి ఆటగాళ్లు ఆ జట్టు సొంతమని.. తద్వారా ముంబై అద్భుతాలు చేయగలదని సన్నీ తెలిపాడు.