అదే మ్యాచ్ ను రీషెడ్యూల్ చేసి జులై 1 నుంచి ఆడించనున్నాయి ఇరు దేశాల క్రికెట్ బోర్డులు. అయితే సిరీస్ ను అర్థాంతరంగా వాయిదా వేసుకున్న టీమిండియా.. ఆ వెంటనే దుబాయ్ వెళ్లి అక్కడ ఐపీఎల్ తో పాటు టీ20 ప్రపంచకప్ కూడా ఆడింది. ఇప్పుడిదే విషయమై ఇంగ్లాండ్ మాజీ పేసర్ పాల్ న్యూమన్ టీమిండియాపై ఆరోపణల వర్షం కురిపించాడు.