వాళ్లు ఐపీఎల్ 2021లో ఫెయిల్ అయితే... టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీకి ముందు భారత జట్టులో మార్పులు...
First Published Sep 9, 2021, 11:59 AM ISTటీ20 వరల్డ్కప్ 2021 టోర్నీకి 15 మంది ప్లేయర్లు, ముగ్గురు స్టాండ్ బై ప్లేయర్లతో జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ జట్టులో కొన్ని సర్ప్రైజ్లు ఉంటే, మరికొందరు ప్లేయర్లకు చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇది ఫైనల్ మాత్రం కాదు...