టీమిండియా తరుపున 111 వన్డేలు, 46 టీ20 మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్- కుల్దీప్ యాదవ్ జోడీ ఆరంగ్రేటం తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్కి దూరమయ్యాడు..
2017 జూన్లో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడిన అశ్విన్, 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు.