అన్ని ఫార్మాట్ లలో సెంచరీలు కొట్టిన ముగ్గురు భారత క్రికెటర్స్ వీరే !
First Published Jan 30, 2024, 1:02 PM ISTIndian cricketers: క్రికెట్ అంటేనే బాల్, బ్యాట్ తో అదరగొట్టే గేమ్. అయితే, ఆటగాళ్లకు క్రికెట్లోని ప్రతి ఫార్మాట్లో పరుగుల వరద పారించడం సవాలుతో కూడుకున్నపనే. కానీ, భారత బ్యాటర్స్ అయిన సురేష్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ముగ్గరు ప్లేయర్లు టెస్టు, వన్డే, టీ-20, ఐపీఎల్ లో ధనాధన్ ఇన్నింగ్స్ లతో అదరగొట్టి సెంచరీల మోత మోగించారు.