భారత్తో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఆస్ట్రేలియా బృందాన్ని మాల్దీవులకు పంపించి, అక్కడ వారికి సకల వసతులు ఏర్పాటు చేసింది బీసీసీఐ. మే 6 నుంచి మాల్దీవుల్లో బస చేసిన ఆసీస్ టీమ్, ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది.
భారత్తో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఆస్ట్రేలియా బృందాన్ని మాల్దీవులకు పంపించి, అక్కడ వారికి సకల వసతులు ఏర్పాటు చేసింది బీసీసీఐ. మే 6 నుంచి మాల్దీవుల్లో బస చేసిన ఆసీస్ టీమ్, ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది.