ఆరేళ్ల తర్వాత తొలి టెస్టు ఆడనున్న టీమిండియా... జూన్లో ఇంగ్లాండ్ టూర్ షెడ్యూల్...
First Published Apr 13, 2021, 5:38 PM ISTభారత పురుషుల జట్టు, టెస్టులు, వన్డేలు, టీ20లు, ఐపీఎల్... ఇలా యమా బిజీ క్రికెట్ షెడ్యూల్లో గడుపుతుంటే... భారత మహిళా జట్టుకి మాత్రం పెద్దగా క్రికెట్ ఆడేందుకు అవకాశం దక్కడం లేదు. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాతో జరగాల్సిన సిరీస్ కూడా కరోనా కారణంగా రద్దయిన విషయం తెలిసిందే...