టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అభ్యర్థన మేరకు బీసీసీఐ దీనికి ఒప్పుకుంది. వాస్తవానికి భారత్.. అక్టోబర్ 17, 19న అక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ లు ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 23న మెల్బోర్న్ లో పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ తో టీ20 ప్రపంచకప్ వేట సాగించనుంది.