ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ మాట్లాడుతూ.. ‘రిషభ్ పంత్ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉంది. అసలు అతడిని టీ20 ప్రపంచకప్ లో ఆడించాలా..? వద్దా..? అనేది తేల్చుకోవాలి. టెస్టులు, వన్డేలలో రిషభ్ నాణ్యమైన ఆటగాడు. అందులో సందేహమే లేదు.