మిల్కా సింగ్ని నివాళి ఘటిస్తూ భారత సారథి విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. ‘దేశం మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలిచిన ఆయన, ఆశయాల సాధనలో ఎప్పుడూ అలిసిపోయి ఆగిపోకూడదని తెలిపారు. మీ ఆత్మకి శాంతి కలగాలి మిల్కా సింగ్ జీ. మీరేప్పటికీ మన మదిలో నిలిచిపోతారు’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ...
మిల్కా సింగ్ని నివాళి ఘటిస్తూ భారత సారథి విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. ‘దేశం మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలిచిన ఆయన, ఆశయాల సాధనలో ఎప్పుడూ అలిసిపోయి ఆగిపోకూడదని తెలిపారు. మీ ఆత్మకి శాంతి కలగాలి మిల్కా సింగ్ జీ. మీరేప్పటికీ మన మదిలో నిలిచిపోతారు’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ...