మిల్కా సింగ్కి నివాళిగా బ్లాక్ బ్యాడ్జిలతో టీమిండియా... సంతాపం తెలిపిన కోహ్లీ, సచిన్...
First Published Jun 19, 2021, 3:47 PM ISTకరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన భారత మాజీ అథ్లెట్, లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్కి నివాళిగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు నల్ల బ్యాడ్జిలతో బరిలో దిగింది. 91 ఏళ్ల మిల్కా సింగ్ మరణానికి కొన్నిరోజుల ముందే ఆయన భార్య నిర్మలా కౌర్ కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు...