జోహన్బర్గ్లో ఇప్పటిదాకా ఒక్క టెస్టు కూడా ఓడని భారత జట్టు, రాహుల్ కెప్టెన్సీలో మొట్టమొదటి ఓటమి మూటకట్టుకుంది. కేప్ టౌన్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 12, రెండో ఇన్నింగ్స్లో 10 పరుగులు చేసిన రాహుల్, సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో 22, 23, 10, 2 పరుగులు చేసి.. నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి 57 పరుగులు బాదాడు..