వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత కెప్టెన్ని మారుస్తారు! అందుకే ఇదంతా... దినేశ్ కార్తీక్ కామెంట్...
First Published Jan 29, 2023, 9:36 AM ISTవన్డే వరల్డ్ కప్ 2019 తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్కి దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో రిషబ్ పంత్, సంజూ శాంసన్లకు వరుస అవకాశాలు దక్కాయి. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20ల నుంచి దూరంగా ఉంటున్నారు...