జట్టులో ఉన్న పలువురు యువ ఆటగాళ్లు వరల్డ్ కప్ లో ఆడలేదు. కానీ వారితోనే ఆడాలి. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్ లు టీమిండియాకు బలం. రవీంద్ర జడేజా తిరిగొస్తాడు కాబట్టి అది భారత్ కు లాభించేదే..’ అని దాదా తెలిపాడు.