అశ్విన్లాంటి ప్లేయర్ను పక్కనబెట్టడం కరెక్టు కాదు... వీవీఎస్ లక్ష్మణ్ కామెంట్...
First Published Aug 12, 2021, 6:24 PM ISTరవిచంద్రన్ అశ్విన్లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ను వరుసగా రెండు టెస్టుల్లో పక్కనబెట్టింది టీమిండియా. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో కూడా రాణించిన అశ్విన్ను తుదిజట్టులో తీసుకోకపోవడంపై క్రికెట్ పండితులు, మాజీ క్రికెటర్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు...