2022 ఏడాదిలో టీమిండియాకి కెప్టెన్గా వ్యవహరించబోయే 7వ సారథి శిఖర్ ధావన్. ఇప్పటికే విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా ... కెప్టెన్లుగా ఒక్కో సిరీస్ ఆడిన భారత జట్టు, రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో మూడు సిరీస్లు ఆడింది...