భారత జట్టును చూస్తుంటే అప్పటి పాక్ టీమ్ గుర్తుకువస్తోంది... పాక్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యలు...
First Published Nov 7, 2020, 6:37 PM ISTIPL 2020 సీజన్ తుదిదశకు చేరుకుంది. ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరీస్ ఆడబోతోంది భారత క్రికెట్ జట్టు. నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా టూర్లో నాలుగు టెస్టు మ్యాచులు, మడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు జరగనున్నాయి. త్వరలో జరగబోయే ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్.