ఫైనల్ ఎఫెక్ట్, రవీంద్ర జడేజాపై వేటు... ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కి ఆ ఇద్దరికీ ఛాన్స్...
First Published Jun 25, 2021, 10:17 AM ISTవరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమి, రవీంద్ర జడేజాపై వేటు పడేలా చేసినట్టు టాక్. జడ్డూ పర్ఫామెన్స్పై అటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇటు టీమ్ మేనేజ్మెంట్ ఏ మాత్రం సంతోషంగా లేనట్టు సమాచారం.