48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత ఛతేశ్వర్ పూజారా 90, శ్రేయాస్ అయ్యర్ 86, రవిచంద్రన్ అశ్విన్ 58, రిషబ్ పంత్ 46, కుల్దీప్ యాదవ్ 40 పరుగులతో రాణించి టీమిండియా 404 పరుగుల భారీ స్కోరు అందించారు... భారత ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 1, మహ్మద్ సిరాజ్ 4 మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్లు చేశారు...