ఇంగ్లాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో పవర్ ప్లేలో కేవలం 38 పరుగులే చేయగలిగింది భారత జట్టు... కెఎల్ రాహుల్ త్వరగా అవుట్ కావడం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో పవర్ ప్లేలో రావాల్సినన్ని పరుగులు చేయలేకపోయింది భారత జట్టు. ఇదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు, పవర్ ప్లేలో 68 పరుగులు రాబట్టింది...