గత ఏడాది విజయ్ హాజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ, ఐపీఎల్లో అదరగొట్టినప్పటికీ పృథ్వీషాకి భారత టెస్టు జట్టులో తిరిగి చోటు దక్కలేదు. ఇంగ్లాండ్తో జరిగే ఐదో టెస్టు కోసం పృథ్వీషాని పిలిపించినా, కరోనా కేసుల కారణంగా ఆ మ్యాచ్ కాస్తా సుదీర్ఘ వాయిదా పడింది...