సీఎస్కే, ముంబై, ఆర్సీబీ... ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఫైనల్కి రాజస్థాన్ రాయల్స్...
First Published May 21, 2022, 12:13 PM ISTఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఎంతో తెలివిగా ప్లేయర్లను కొనుగోలు చేసిన జట్టు రాజస్థాన్ రాయల్స్. ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్, దేవ్దత్ పడిక్కల్ వంటి మ్యాచ్ విన్నర్లను వేలంలో కొనుగోలు చేసిన ఆర్ఆర్, అనుకున్నట్టుగానే లీగ్ స్టేజీలో అదరగొట్టి ప్లేఆఫ్స్కి అర్హత సాధించింది...