టీమిండియా అసలు సమస్య ఇదే! టెండూల్కర్ని ఫాలో అయితే బెటర్... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...
First Published Sep 13, 2022, 1:58 PM ISTటీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత ఆసియా కప్ 2022 టోర్నీలోనూ గ్రూప్ స్టేజీకే పరిమితమైంది భారత జట్టు. కెప్టెన్ని మార్చినా, హెడ్ కోచ్ను మార్చినా టీమ్ రిజల్ట్ మాత్రం మారలేదు. అసలు టీమిండియా సమస్య కెప్టెన్సీ కాదని, ఈ ఓటములకు అసలు కారణం వేరే ఉందని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...