మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. స్మృతి మంధాన 25 పరుగులు చేయగా పూనమ్ రౌత్ 108 బంతుల్లో 11 ఫోర్లతో 77 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీరాజ్ 36, హర్మన్ప్రీత్ కౌర్ 36, దీప్తి శర్మ 36 పరుగులు చేయగా సుష్మా వర్మ 14 పరుగులు చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. స్మృతి మంధాన 25 పరుగులు చేయగా పూనమ్ రౌత్ 108 బంతుల్లో 11 ఫోర్లతో 77 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీరాజ్ 36, హర్మన్ప్రీత్ కౌర్ 36, దీప్తి శర్మ 36 పరుగులు చేయగా సుష్మా వర్మ 14 పరుగులు చేసింది.