టీమిండియాను వెంటాడిన దురదృష్టం... వర్షం కారణంగా మ్యాచ్ నిలవడంతో...
First Published Mar 12, 2021, 4:57 PM ISTమ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నప్పుడు వర్షం కారణంగా ఆటకు అంతరాయం...
డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా ఆరు పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించిన అంపైర్లు...
21 బంతుల్లో 26 పరుగుల టార్గెట్ ఉన్న సమయంలో...