అప్పటిదాకా క్రికెట్ని పట్టించుకోని ప్రభుత్వం, ప్రజలు... టీమిండియా విజయంతో ఒక్కసారిగా ఈ ఆటవైపు మళ్లారు. 1983 వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమ్కి టికెట్లు కూడా కొనలేని స్థితిలో ఉన్న భారత క్రికెట్ బోర్డు, ప్రపంచ కప్ విజయం తర్వాత కొన్నేళ్లలోనే వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా అవతరించింది..