సత్తా చాటిన మనీశ్ పాండే... శిఖర్ ధావన్ టీమ్పై భువీ టీమ్ విజయం...
First Published Jul 6, 2021, 10:14 AM ISTశ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్గా ఓ ఇంట్రా స్క్వార్డ్ మ్యాచ్ ఆడింది టీమిండియా. శిఖర్ ధావన్ టీమ్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ టీమ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ‘గబ్బర్’ జట్టు, భువీ జట్టు చేతిలో ఓడిపోవడం విశేషం...