టీమిండియా మొత్తంగా మునిగిపోయింది, దాన్ని ఎవ్వరూ కాపాడలేరు... పాక్ మాజీ క్రికెటర్ కామెంట్స్...
First Published Jan 25, 2022, 10:08 AM ISTవిరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య తలెత్తిన వైరం, భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. సౌతాఫ్రికాలో తొలి టెస్టులో విజయం సాధించిన భారత జట్టు, ఆ తర్వాత మరో విజయం లేకుండానే టూర్ను ముగించాల్సి వచ్చింది...